1. రోజ కి 3 అరటి పళ్ళు తింటే గుండె పోటు నుండి దూరంగా ఉండవచ్చు. అరటి లో ఉండే పొటాషియం రక్తపోటు ని నియంత్రిస్తుంది.
2. అరటి శరీరం లో ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది .
3. 50 ఏళ్ళు పైబడిన మహిళల కి పొటాషియం ఎక్కువ అవసరం అవుతుంది . వీరు రోజు కో అరటి పండు తింటే 420 మిల్లి గ్రాముల పొటాషియం లభిస్తుంది .
2. అరటి శరీరం లో ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది .
3. 50 ఏళ్ళు పైబడిన మహిళల కి పొటాషియం ఎక్కువ అవసరం అవుతుంది . వీరు రోజు కో అరటి పండు తింటే 420 మిల్లి గ్రాముల పొటాషియం లభిస్తుంది .
No comments:
Post a Comment