1.రోజుకు మూడు సార్లు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి
2. అవసరమైతే మూలికల చూర్ణాన్ని వాడితే మంచిది. ఇవి చర్మంమీద మృతకణాలను సురక్షితంగా తొలగిస్తాయి. మురికి విషతత్వాలు, కాలుష్యం వల్ల పేరుకు పోయిన వ్యర్థాలు వంటివాటిని కూడా ఈ చూర్ణాలు తొలగించి ముఖ చర్మాన్ని కాంతి వంతంగా కనిపించేలా చేస్తాయి
3. పసుపుకు నిమ్మరసం చేర్చి చర్మం మీద ప్రయోగిస్తే జిడ్డు తనం వంటివి తొలగిపోతాయి
4. లొద్దుగ, తులసి, జాజికాయ, వేపబెరడు, తెల్లమద్ది, త్రిఫలాలు, తుంగ ముస్తలు, కస్తూరి పసుపు వంటివాటిని నేరుగా గాని లేదా ఆవ నూనెలో కలిపిగాని వాడవచ్చు
2. అవసరమైతే మూలికల చూర్ణాన్ని వాడితే మంచిది. ఇవి చర్మంమీద మృతకణాలను సురక్షితంగా తొలగిస్తాయి. మురికి విషతత్వాలు, కాలుష్యం వల్ల పేరుకు పోయిన వ్యర్థాలు వంటివాటిని కూడా ఈ చూర్ణాలు తొలగించి ముఖ చర్మాన్ని కాంతి వంతంగా కనిపించేలా చేస్తాయి
3. పసుపుకు నిమ్మరసం చేర్చి చర్మం మీద ప్రయోగిస్తే జిడ్డు తనం వంటివి తొలగిపోతాయి
4. లొద్దుగ, తులసి, జాజికాయ, వేపబెరడు, తెల్లమద్ది, త్రిఫలాలు, తుంగ ముస్తలు, కస్తూరి పసుపు వంటివాటిని నేరుగా గాని లేదా ఆవ నూనెలో కలిపిగాని వాడవచ్చు
No comments:
Post a Comment